Applications are invited Online from qualified candidates to the post of Veterinary Assistant in P.V. Narsimha Rao Telangana Veterinary university in the State of Telangana. Name of the Post : Veterinary Assistant No. of Vacancies : 13 Scale of Pay Rs. : 18,400 – 55,410/- QUALIFICATION : Must have passed SSC Examination or its equivalent examination. AND 2) Must possess Animal Husbandry / Poultry Polytechnic Diploma certificate of SVVU / PVNRTVU (2 years). AGE: Minimum 18 years & Maximum 34* years. A Candidate should not be born after 01/07/2002. A…
Read MoreTag: Tspsc Jobs
TSPSC Lab Technician Jobs Notification
Applications are invited Online from qualified candidates to the post of Lab Technician in P.V. Narsimha Rao Telangana Veterinary university in the State of Telangana Name of the Post : Lab Technician No. of Vacancies : 09 Scale of Pay Rs. : 19,500 – 58,330/- QUALIFICATION : A University Degree in Science Group i.e., BSC., (BZC-Botany, Zoology, Chemistry) / (MGCMicrobiology, Genetics, Chemistry) / (BGCBotany, Genetics, Chemistry) AND Degree with Medical Lab Technology as one of the subject / Diploma in Medical Laboratory technology from a recognized Institute. AGE: Minimum 18…
Read MoreSBI Jobs – 3,850 Circle Based Officers Recruitment
Applications are invited from eligible Indian Citizens for appointment as Circle Based Officer in State Bank of India. Circle Based Officer: 3850 Posts Qualification : Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognised as such by the Central Government Age Limit: (As on 01.08.2020): Not above 30 years as on 01.08.2020 i.e. candidates must have been born not earlier than 02.08.1990. Experience: Minimum 2 years’ experience (as on 01.08.2020) as an officer in any Scheduled Commercial Bank or any Regional Rural Bank. EMOLUMENTS: Initial emolument…
Read MoreTSPSC లో సంస్కరణలపై కేసీఆర్ నజర్… ???
వికాసం: రెండో దఫా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముందు రోజుల్లో తాను చేయబోయే సంస్కరణలను చెప్పకనే చెప్పారు. డిసెంబర్ 12న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది నిరుద్యోగులకు సంబంధించినదే కావటంతో.. ఆసక్తి ఇంకా పెరిగింది. “ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా కమిట్ మెంట్. ఇస్తాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. అగాధమైన కొన్ని పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోని వాళ్లు చేయలే. మేం ఇచ్చిన నోటిఫికేషన్లు కంప్లీట్ చేయలే. అది కొంత మైనస్ కూడా అయ్యింది మాకు. అందుకే.. కొన్ని నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ నుంచి తీసి డిపార్ట్ మెంట్లకు ఇచ్చినం. మీరే రిక్రూట్ మెంట్ చేయమని చెప్పి.” ఇవి ఇవాళ కేసీఆర్ మాటలు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రానున్న…
Read MoreTribal Welfare HWO Merit List – TSPSC
వికాసం : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో గ్రేడ్ – 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,361 అభ్యర్థులతో మెరిట్ లిస్ట్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు, సాధించిన మార్కులు, జెండర్, కమ్యూనిటీ, జిల్లా వారీగా వివరాలను వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి 193 మార్కులతో తొలి స్థానంలో నిలిచాడు. రిక్రూట్ మెంట్ పై కోర్టులో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి అభ్యర్థుల చివరి ఎంపిక ఉంటుందని టీఎస్ పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. Click on below link for merit list HWO-TW-GR-1-Merit List
Read MoreWeekly Current Affairs – October 16 – 23, 2018
జాతీయం ☛ అలహాబాద్ ఇకపై “ప్రయాగ్రాజ్“ ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చారు. ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న ఈ మేరకు తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కాలక్రమంలో దీన్నే అలహాబాద్ గా మారింది. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ ను ప్రయోగ్ రాజ్ గా మార్చారు. ☛ ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన దేశరాజధాని న్యూఢిల్లీలోని తీన్మూర్తి ఎస్టేట్స్లో నిర్మించనున్న ‘భారత ప్రధానమంత్రుల మ్యూజియం’(మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్)కు కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. 10,975.36 చదరపు…
Read MoreWeekly Current Affairs – October 8 – 15, 2018
జాతీయం ☛ లక్నోలో ఐఐఎస్ఎఫ్ – 2018 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2018 (IISF – 2018) జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 6న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ… దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. పతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమేఉన్నారని చెప్పారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి భారత్కి తిరిగి వచ్చారని రాష్ట్రపతి తెలిపారు. ☛ సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఆవిష్కరించారు. రోహ్తక్…
Read MoreWeekly Current Affairs – October 1 – 7, 2018
జాతీయం ☛ జాతీయ గాంధీ మ్యూజియంలో గాంధీ హృదయ స్పందన న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియంలో మహాత్మా గాంధీ హృదయ స్పందనలను ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో.. ఈ ఏర్పాటు చేశారు. గాంధీ జివించి ఉన్న రోజుల్లో వివిధ సందర్భాల్లో సేకరించిన ECG(Electro Cardio Graphy) ఆధారంగా ఆయన హృదయ స్పందనలను పునర్ సృష్టి చేశారు. డిజిటల్ మోడల్ లో వాటిని ప్రజలు వినేందుకు ఏర్పాటు చేశారు. ☛ దేశంలో సాగు భూమి 157.14 మిలియన్ హెక్టార్లు 2015-16లో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1న విడుదల చేసింది. దీని ప్రకారం 2010-11లో దేశంలో సాగు భూమి 159.59 మిలియన్ హెక్టార్లుగా ఉండగా… 2015-16 గణనలో అది 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది.…
Read MoreWeekly Current Affairs – September 23 – 30, 2018
జాతీయం ☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి. International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న…
Read More