The Union Public Service Commission released notifiication for Combined Defence Service Examination (CDS) II 2020 for admission to Indian Military Academy, Naval Academy, Air Force Academy and Officer Training Academy. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2020కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ మిలిటరీ ఎకాడమీ (డెహ్రాడూన్), ఇండియా నావెల్ అకాడమీ(ఎజిమళ), ఎయిర్ ఫోర్స్ అకాడమీ(చెన్నై) లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. Total Vacancies ( మొత్తం ఖాళీలు) : 344 Wing Wise Vacancies (విభాగాల వారీగా ఖాళీలు) Indian Military Academy: 100 Posts (ఇండియన్ మిలిటరీ అకాడమీ) Officers’ Training Academy, Chennai (Madras) — 114th SSC (Men) (NT) (UPSC)…
Read MoreTag: police jobs
5846 Constable Posts@SSC
The Staff Selection Commission will conduct an open competitive examination for recruitment of Constable (Executive) Male and Female in Delhi Police. Candidates from all parts of the country will be eligible to apply. Number of vacancies: 5846 Name of Post & vacancies: Constable (Executive) Male- : 3902 Posts Constable (Executive) Female: 1944 Posts Pay Scale: Pay Level-3 (Rs 21700- 69100) Qualification: 10+2 (Senior Secondary) passed from a recognized Board. Male candidates must possess a valid driving license for LMV (Motor Cycle or Car) as on the date of PE&MT. Learner…
Read More789 SI, ASI, Constable Posts @ CRPF – Download Application Form
Applications are invited from male & female Indian citizens for filling up the combatised posts of Group “B” and “C” non-ministerial, non-gazetted, combatised Paramedical staff in Central Reserve Police Force on all India basis. The posts are temporary but likely to become permanent. Total Posts : 789 Post Wise Vacancies are : Inspector (Dietician): 01 Post Sub-Inspector (Staff Nurse): 175 Posts Sub-Inspector (Radiographer): 08 Posts Assistant Sub – Inspector (Pharmacist): 84 Posts Assistant Sub – Inspector (Physio – -therapist): 05 Posts Assistant Sub – Inspector (Dental Technician): 04 Posts Assistant…
Read Moreకఠ్మాండులో 4వ బిమ్స్ టెక్ సమావేశం
4వ బిమ్స్ టెక్ సమావేశం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30 – 31 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలపై పోరులో బిమ్స్ టెక్ దేశాలు సహకరించుకోవాలని అన్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిమ్స్ టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, భూటాన్, నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతంగా ఉంటుంది. బిమ్స్ టెక్ దేశాల జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు. మాదిరి ప్రశ్నలు 4వ బిమ్స్ టెక్ సమావేశంలో ఇటీవల…
Read Moreడా.బీ.కే. మిశ్రాకు బీ.సీ.రాయ్ జాతీయ అవార్డు – 2018
ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు. · బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం. · బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది. · ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. · ఆరు రంగాల్లో ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మాదిరి…
Read Moreరాక్సౌల్ – కఠ్మాండు రైల్వే పై భారత్ – నేపాల్ మధ్య ఒప్పందం
బిహార్ లోని రాక్సౌల్ నగరాన్ని నేపాల్ రాజధాని కఠ్మాండుతో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి భారత్, నేపాల్ మధ్య ఒప్పందం కుదిరింది. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30-31 వరకు జరిగిన 4వ బిమ్ స్టెక్ (BIMSTEC) సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ… అనంతరం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రాక్సౌల్, కఠ్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాదిలోనే భారత్, నేపాల్ మధ్య ట్రాన్సిట్ ట్రీటీ కూడా కుదిరింది. నేపాల్ – భారత్ మైత్రి భవన్ ప్రారంభం నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ్ శివాలయంలో భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన 400 పడకల భక్తుల వసతి కేంద్రాన్ని నేపాల్ ప్రధానితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.…
Read MoreIBA చైర్మన్గా సునీల్ మెహతా
2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు. ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు. మాదిరి ప్రశ్న 2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ? సునీల్ మోహతా రజనీష్ కుమార్ దీనబంధు మొహపాత్ర శ్యామ్ శ్రీనివాసన్ జవాబు: సునీల్ మోహతా
Read Moreఇండస్ వాటర్ ఒడంబడికి – భారత్, పాక్ మధ్య అవగాహన
ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పీఎంఎల్ – ఎన్ పార్టీ అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జరిగిన చర్చల్లో ఈ అవగాహన కుదిరింది. అలాగే శాశ్వత ఇండస్…
Read More