రెండు వారాలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు.. ఇవాళ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రోజు రోజుకీ కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న పరిస్థితిలో.. వైద్య సదుపాయాలను సమీక్షిస్తూ ప్రజల్లో ధైర్యం నింపాల్సిన సీఎం.. ఫాం హౌస్ లో ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. #WhereisKCR ట్యాగ్ తో ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులతో ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులైతే ఏకంగా ప్రగతి భవన్ ముందు వేర్ ఈజ్ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతు హై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పరిణామాల మధ్య తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలకు ఎండ్ కార్డ్ వేస్తూ.. రెండు వారాల…
Read MoreTag: k chandrasekhar rao
Daily Current Affairs–MCQs-September 4, 2018
తెలంగాణ సీఎం కేసీఆర్కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు లభించింది. ఈ మేరకు టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ సెప్టెంబర్ 5న ప్రకటించాడు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే కార్యక్రమంలో కేసీఆర్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 2014 నుంచి 2017 వరకు సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, 2018 మొదటి ఐదు నెలల్లో 21.96 శాతం ఆదాయాభివృది సాధించిందని కేసీఆర్ తెలిపారు. అలాగే టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం ద్వారా ఇప్పటివరకు 7,000 పరిశ్రమలు అనుమతులు పొందాయని వివరించారు. అక్టోబర్ 2 నుంచి నల్సా పరిహార పథకం అమలు అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా)…
Read More