Oil and Natural Gas Corporation Limited (ONGC), engaged in Exploration and Production of Oil & Gas in India and abroad, as a measure of Skill Building initiative for the Nation, proposes to engage apprentices at its location across 21 work centres. Total Posts : 4182 Southern Sector : 674 Chennai – 72 Kakinada – 58 Rajahmundry – 308 Karaikal 236 AGE : Minimum 18 years and maximum 24 years as on 17.08.2020. That is, the Date of Birth of the Candidate/Applicant should between 17.08.1996 and 17.08.2002. Concession & Relaxation is…
Read MoreTag: Job Notifications
510 Posts at NIRD & PR, Hyderabad
NATIONAL INSTITUTE OF RURAL DEVELOPMENT & PANCHAYATI RAJ – NIRD & PR Inviting Applications for contractual engagement of State Programme Coordinator , Young Fellow , Cluster Level Resource Persons Total Vacancies : 510 State Programme Coordinator : No. of posts- 10 Qualification: Post Graduate in Economics/ Rural Development/ Rural Management/ Political Science/ Sociology/ Social Work/ Development Studies and similar disciplines (the term on PG degree may be relaxed in case of Engineering graduates). Age Limit: 25 – 30 years Remuneration: Rs.35,000/- per month plus travel and subsistence on tour as…
Read More1051 Pancchayat Secretary Posts @ APPSC
Applications are invited online for recruitment to the post of Panchayat Secretary (Grade-IV) in A.P. Panchayat Raj Subordinate Service. Carried Faorward – 51 Fresh vacancies – 1000 scale of pay : Rs.16,400 – 49,870 Age : 18 to 42 years as on 01.07.2018 ( Age Relaxation is applicable to the categories ) EDUCATIONAL QUALIFICATIONS : Must have passed the Degree from any University in India established or incorporated by or under a Central Act, State Act or a Provincial Act or an Institution recognized by the University Grants Commission Important…
Read Moreఇండియన్ నేవీలో 500 నావికుల రిక్రూట్ మెంట్
భారత నౌకాదళంలో (Indian Navy) 500 నావికుల (Artificer Apprentice) పోస్టుల భర్తీ కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019 ఆగస్టు నుంచి మొదలయ్యే బ్యాచ్ కోసం ఈ మేరకు ఎంపిక చేయనుంది. పెళ్లి కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. విద్యార్హతలు (Educational Qualification) : 10 + 2 ఉత్తీర్ణత. మేథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ లలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. సంబంధిత కోర్సుల్లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించన వారే ఈ పోస్టులకు అర్హులు. వయసు (Age) : అభ్యర్థులు 01 ఆగస్టు 1999 – 31 జూలై 2002 మధ్య జన్మించిన వారై ఉండాలి. స్టైపెండ్ : అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో రూ.14,000…
Read MoreWeekly Current Affairs – October 16 – 23, 2018
జాతీయం ☛ అలహాబాద్ ఇకపై “ప్రయాగ్రాజ్“ ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చారు. ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న ఈ మేరకు తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కాలక్రమంలో దీన్నే అలహాబాద్ గా మారింది. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ ను ప్రయోగ్ రాజ్ గా మార్చారు. ☛ ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన దేశరాజధాని న్యూఢిల్లీలోని తీన్మూర్తి ఎస్టేట్స్లో నిర్మించనున్న ‘భారత ప్రధానమంత్రుల మ్యూజియం’(మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్)కు కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. 10,975.36 చదరపు…
Read MoreWeekly Current Affairs – October 8 – 15, 2018
జాతీయం ☛ లక్నోలో ఐఐఎస్ఎఫ్ – 2018 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2018 (IISF – 2018) జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 6న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ… దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. పతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమేఉన్నారని చెప్పారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి భారత్కి తిరిగి వచ్చారని రాష్ట్రపతి తెలిపారు. ☛ సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఆవిష్కరించారు. రోహ్తక్…
Read MoreWeekly Current Affairs – October 1 – 7, 2018
జాతీయం ☛ జాతీయ గాంధీ మ్యూజియంలో గాంధీ హృదయ స్పందన న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియంలో మహాత్మా గాంధీ హృదయ స్పందనలను ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో.. ఈ ఏర్పాటు చేశారు. గాంధీ జివించి ఉన్న రోజుల్లో వివిధ సందర్భాల్లో సేకరించిన ECG(Electro Cardio Graphy) ఆధారంగా ఆయన హృదయ స్పందనలను పునర్ సృష్టి చేశారు. డిజిటల్ మోడల్ లో వాటిని ప్రజలు వినేందుకు ఏర్పాటు చేశారు. ☛ దేశంలో సాగు భూమి 157.14 మిలియన్ హెక్టార్లు 2015-16లో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1న విడుదల చేసింది. దీని ప్రకారం 2010-11లో దేశంలో సాగు భూమి 159.59 మిలియన్ హెక్టార్లుగా ఉండగా… 2015-16 గణనలో అది 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది.…
Read MoreWeekly Current Affairs – September 23 – 30, 2018
జాతీయం ☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి. International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న…
Read More